నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 27 : మదనపల్లి రూరల్ మండలం కొత్తపల్లి మాజీ సర్పంచ్ ఆర్కే శ్రీనివాస్ మరియు మిట్టపల్లి ఆదినారాయణ వాళ్ళు నూతనంగా నిర్మించిన గృహప్రవేశ శుభకార్యాల్లో పాల్గొన్న రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు, తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, దుర్గా ప్రసాద్, రామాంజులు,జెసి రెడ్డప్ప,సన్నీ రెడ్డి,అరుణ్ కుమార్, షమీ,సునీల్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News