నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 24 : మదనపల్లి ఆర్టీసీ డిపో-1,2 గౌరవ అధ్యక్షులు నాగూర్ వల్లీ అనారోగ్యం వల్ల ఆపరేషన్ చేసుకొని విశ్రాంతి తీసుకుంటుండగా వారి ఇంటికి వెళ్లి పరామర్శించిన రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు , తెలుగు యువత నాయకులు మహబూబ్ ఖాన్, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్, అరుణ్ కుమార్, పురుషోత్తం, లోకేష్ రాయల్, సన్నీ రెడ్డి,బుజ్జి బాబు
Reporter
Namitha News