Wednesday, 17 June 2026 02:53:40 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

తంబళ్లపల్లెకు టిడిపి ఇన్చార్జిని నియమించాలి - కసెట్టి వెంకటరమణ

Date : 25 April 2026 09:48 PM Views : 197

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 25 : తంబళ్లపల్లె నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఇంచార్జి లేకపోవడంతో కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానిక సంస్థలు ముంచుకొస్తున్న వేళ వెంటనే ఇంచార్జి నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని టిడిపి జిల్లా కార్యదర్శి సీనియర్ నాయకుడు కసెట్టి వెంకటరమణ, మండల బీసీ నాయకుడు పురుషోత్తం, మహిళా నాయకురాలు రామలక్ష్మమ్మ కోరారు. ఈ విషయమై టిడిపి నాయకులు, కార్యకర్తల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని టిడిపి జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల వైకాపా పాలనలో టిడిపి నాయకులు, కార్యకర్తలు వారి దౌర్జన్యాలు, అక్రమ కేసులు, భూ దందాలు, అన్ని రకాల దోపిడీలతో నరకం చూసామని నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తంబళ్లపల్లెలో ఇన్చార్జి లేకపోవడంతో వైకాపా నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయని ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో దృష్టి సారించి మీరు ఎవరికి ఇంచార్జ్ బాధ్యతలు అప్పజెప్పిన శిరోధార్యంగా వ్యవహరిస్తామని వినతి పత్రంలో తెలిపారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :