నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - సెప్టెంబర్ 29 : అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం దంపతులపై కంత్రి గల దాడి , భర్త మృతి భార్యకు అస్వస్థత . పెద్దమండెం మండలంలో దారుణం చోటుచేసుకుంది. బండ్రేవుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ భాస్కర్ 46సం , వారి భార్య రవణమ్మ వైసిపి నేత మల్లికార్జున రెడ్డి మామిడి తోటలో వ్యవసాయం చేస్తూ స్థానికులకు ఆర్ఎంపి వైద్యం అందిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం మామిడి తోటలోని కంతిరీగలు దంపతులపై దాడి చేయగా, బాధితులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగం డాక్టర్లు భాస్కర్ చనిపోయాడని తెలిపారు .
Admin
Namitha News