Thursday, 16 April 2026 06:11:38 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

తంబల్లపల్లె టి.డిపి. టిక్కెట్ విషయంలో అధిష్టానం పునః పరిశీలించాలి

Date : 25 February 2024 10:33 PM Views : 189

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె టికెట్ ఏకపక్ష నిర్ణయం తగదు. టిడిపి జిల్లా సెక్రెటరీ కసెట్టి వెంకటరమణ. తంబళ్లపల్లె నియోజకవర్గం అసెంబ్లీ టికెట్ దాసిరిపల్లి జయచంద్రారెడ్డి కి ఇవ్వడం ఏకపక్ష నిర్ణయమని ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరగలేదని టిడిపి జిల్లా సెక్రెటరీ వెంకటరమణ కోరారు. ఆదివారం ఆయన టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చం నాయుడు కు లేఖ రాస్తూ ఏనాడు పార్టీ జెండా మోయని నాయకులకు పార్టీ టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని తంబళ్లపల్లి నియోజకవర్గం లోని 6 మండలాల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పార్టీ టికెట్ విషయంలో నాయకులందరి సలహాలు సూచనలు లేకుండా ఓ వర్గానికి చెందిన నాయకున్ని ఎంపిక చేయడం స్థానిక నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఎన్టీఆర్ అభిమానులు, ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తంబళ్లపల్లె పార్టీ టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :