నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 25 ః తంబళ్లపల్లె మండలం ఎద్దుల వారి పల్లి సచివాలయ పరిధిలోని పంచాల మర్రి కార్యదర్సి గా ఈశ్వర్ రెడ్డి బాధ్యతలు చేపట్టినట్లు ఎంపీడీవో థామస్ రాజా తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న కార్యదర్శి గీత లక్ష్మి కోటకొండ సచివాలయ పరిధిలోని ఎగువ సుగాలి తండ కు బదిలీపై వెళ్లినట్లు చెప్పారు.
Reporter
Namitha News