Thursday, 16 April 2026 08:02:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి

పీకేఎం ఉడా చైర్మనుకు తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి

Date : 14 October 2025 08:12 PM Views : 86

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి - పీకేఎం - ఉడా చైర్మనుకు తెలుగుదేశం నాయకులు విజ్ఞప్తి మదనపల్లె : మదనపల్లె నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పలమనేరు,మదనపల్లి,తంబళ్లపల్లి,కుప్పం,పుంగనూరు నియోజకవర్గాల పీకేఎం - ఉడా చైర్మన్ డాక్టర్ బి.ఆర్.సురేష్ బాబుని తెలుగుదేశం నాయకులు కోరారు.మంగళవారం రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్,విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రామకృష్ణ ఆచారి,ఏపీఎస్ ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు నాగూర్ వలి,9వ వార్డు ఇంచార్జి బాబు నాయుడు,ముదివేడు అయూబ్ బాషా,మోహన్ రెడ్డి,బావాజాన్,కొత్తిండ్లు దొరస్వామి నాయుడు తదితర నాయకులు చైర్మన్ సురేష్ బాబుకు పుష్పగుచ్చం అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పీకేఎం - ఉడా ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలు మరియు అభివృద్ధి పనుల్లో మదనపల్లి ప్రాంతానికి అధిక ప్రాధాన్యం కల్పించాలన్నారు.అలాగే మదనపల్లి అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక నాయకులు,కార్యకర్తలను కూడా భాగస్వామ్యం చేయాలని చైర్మనుకి విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా పీకేఎం - ఉడాని అభివృద్ధి పథంలో నడిపించాలని కోరారు.అనంతరం చైర్మన్ సురేష్ బాబు మాట్లాడుతూ పీకేఎం - ఉడా అభివృద్ధిలో స్థానిక నాయకుల సహకారం ఎంతో అవసరమన్నారు.అందరి సహకారంతో సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆయన స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :