నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : మదనపల్లె కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మదనపల్లె మర్యాద పూర్వకంగా వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ -- నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు... మదనపల్లె కేంద్రంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహ్మద్ మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి దుశ్శాలువతో సన్మానించి పుష్పగుచ్చం అందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మదనపల్లె అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు.
Reporter
Namitha News