Thursday, 30 July 2026 07:18:42 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మదనపల్లి నుండి ప్రతిష్టత్మకైనా సంతోష్ ట్రోఫీ కి ఇద్దరు ఎంఫిక

Date : 22 December 2025 05:24 PM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నుండి ప్రతిష్టత్మకైనా సంతోష్ ట్రోఫీ కి ఇద్దరు ఎంఫిక ప్రతి ఫుట్బాల్ ప్లేయర్ ఆశయంగా భావించేది సంతోష్ ట్రోఫీ కి రాష్ట్రము తరపున ప్రాతినిధ్యం వకహించడం ప్రతి ఫుట్బాల్ క్రీడాకారుని స్వప్నం, అలాంటి స్వప్నని సహకారం చేసుకున్న మదనపల్లి మండలం సిద్దమ్మగారిపల్లి చెందిన బి మల్లయ్య, బి సరస్వతి కుమారుడు బి మహేంద్ర మరియు మదనపల్లి మోతినగర్ కి చెందిన షైక్ మహబూబ్ బాషా కుమారుడు షైక్ అబ్దుల సంతోష్ ట్రోపీ కి ఎంపిక అయ్యరు. ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ డిసెంబర్ 4 నుండి 14 తేదీ వరకు పది రోజుల పాటు విజయవాడ లో క్యాంపు నిర్వహించారు. డిసెంబర్ 17 నుండి 21 వ తేదీ వరకు అనంతపురం RDT లో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలలో వీరు ఇద్దరు పాల్గొన్నారు. మహేంద్ర, సంతోష్ ట్రోపీ కలగా భావించి గత 6 సంవత్సరల నుండి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే షైక్ అబ్దుల్లా చిన్న నాటి నుండి స్వాతహాగా ఫుట్బాల్ మీద ఇష్టంతో ఆట నేర్చుకొని ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ జట్టు కి ఎంఫిక అయ్యారు.గత 15 సంవత్సరాలనుండి ఒక్కరు కూడా మన జిల్లా తరుపునుండి ఎంఫిక అవలేదు, ఈ సంవత్సరం ఒకేసారి ఇద్దరు ఎంఫిక అవ్వడం చాలా సంతోషం అని డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ అఫ్ అన్నమయ్య అధ్యక్షులు యూ దిల్లీప్ కుమార్ కార్యదర్శి కె మురళీధర్ తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మున్ముందు చాలా క్రీడాకారులు లని తయారుచేస్తాం అని తెలియచేశారు. అలాగే వీరిని DFA మెంబెర్స్ అయినా జాన్ కామలేష్, సాగర్, మహేంద్రనాయక్, టీ వెంకటేశ్వర ప్రసాద్, కిరణ్, అభిలాష్, నరేష్, మోహన్, నరేష్ క్రీడా భారతి సెక్రటరీ,బాలాజీ, తదితరులు వీరిని అభినందించారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :