Thursday, 30 July 2026 11:05:48 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సత్ సంఘ్ ఫౌండేషన్స్ తో మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ యం.ఓ.యు.

Date : 14 January 2026 06:05 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - జనవరి 14 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ తో ప్రముఖ సామజిక వేత్త, పద్మభూషణ్ డాక్టర్ మొహమ్మద్ అలీ వారి సత్సంగ్ ఫౌండేషన్ కు చెందిన స్వస్థత హాస్పిటల్ తో మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ తో ఎం.ఓ.యు. చేయడం జరిగింది. ఈ సందర్బంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్ స్వస్థత హాస్పిటల్ యాజమాన్యం తో మిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రారంభం నుండి యూనివర్సిటీ స్థాయికి వచ్చిన ప్రస్థాణం గురించి తెలిపారు..మిట్స్ డీమ్డ్ టూబి యూనివర్సిటీ నందు యాజమాన్యం విద్యార్థులకు, అధ్యాపకులకు, టీచింగ్,నాన్ టీచింగ్ సిబ్బందికి, అందిస్తున్న మౌళిక వసతులు, మిట్స్ విద్యార్థులు ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలలో వారు పొందిన ఉద్యోగాలు గురించి తెలిపారు.. కార్యక్రమంలో స్వస్థత హాస్పిటల్ డాక్టర్ ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ తమ సత్సంగ్ ఫౌండేషన్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు గిరిజనులు, పేదవారికి ఉచితంగా అందిస్తున్న విద్య, వైద్యం, తాగునీరు, గురించి తెలిపారు.. అంతే కాకుండా మొహమ్మద్ అలీ (ఎం ) మదనపల్లిలోని నక్కలదిన్ని వద్ద అదునాతన సౌకర్యలతో పేద ప్రజల కోసం స్వస్థత హాస్పిటల్ నిర్మించరని, హాస్పిటల్ నందు డెంటల్, ఆర్థో, గైనిక్, అప్తామా, న్యూరో వంటి జబ్బులకు ప్రముఖ పేరు పొందిన డాక్టర్స్ బృందం ఉన్నదని, పేదవారికి కేవలం బెడ్ ఛార్జ్, ల్యాబ్ చార్జస్సెస్ మాత్రమే తీసుకుంటూ మందులు కూడా ఉచితంగా ఇస్తున్నామని,అదే విదంగా మిట్స్ విద్యార్థులకు, అధ్యాపకులకు, నాన్ టీచింగ్ స్టాఫ్ కు ఉచితంగా కన్సల్టేన్సీ ఇస్తామని తెలిపారు.. మిట్స్ డీ మ్డ్డ్ టూబి యూనివర్సిటీ వారితో ఎం.ఓ.యు. చేయడం చాలా సంతోషం గా ఉందని తెలిపారు.. కార్యక్రమంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సిలర్ డాక్టర్ సి. యువరాజ్, ఎగ్జిగూటివ్ డైరెక్టర్ రవికుమార్, రిజిస్టర్ డాక్టర్ ప్రదీప్ కుమార్, వివిధ డిపార్ట్మెంట్ విభాగాదిపతులు, స్వస్థత హాస్పిటల్ ఆర్.ఎం.ఓ. డాక్టర్ ఆదర్శ్ రెడ్డి, అడ్మిన్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :