Friday, 31 July 2026 01:51:04 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఘనంగా నిర్వహించిన టైలర్స్ డే వేడుకలు

Date : 01 March 2026 07:57 PM Views : 248

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 01 : టైలర్స్ డే సందర్భంగా ఆత్మకూరు పట్టణంలోని టైలరింగ్ వృత్తిదారులు ఘనంగా ర్యాలీ నిర్వహించారు. టైలర్లు తమ షాపు లను మూసివేసి ఒకరినొకరు టైలర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందంగా ర్యాలీ లో పాల్గొని టైలర్స్ ఐక్యత వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. టైలర్స్ డే సందర్భంగా బ్యానర్ చేతబట్టి పట్టణంలోని సత్రం సెంటర్ నుండి మునిసిపల్ బస్టాండ్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ర్యాలీలో స్కూటర్ ర్యాలీ కూడా నిర్వహించారు. బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలనేసి అంబేద్కర్ కు నివాళులు సమర్పించారు.. అనంతరం వారు మాట్లాడుతూ టైలర్స్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రస్తుతం టైలర్ల వృత్తి కష్టతరంగా మారిందని కుటుంబ పోషణకు కూడా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చిందని ప్రజల సహకారంతోనే తాము ఇన్నేళ్లు కొనసాగుతూ వచ్చామని ప్రభుత్వం టైలర్స్ ను ఆదుకోవాలని అలాగే కొన్నేళ్లుగా సమస్యగా ఉన్న తమ టైలర్స్ కాలనీలో సమస్యను తీర్చలని కోరారు.. ఈ ర్యాలీలో ఆత్మకూరు ఎస్సై జిలాని పాల్గొని శుభాకాంక్షలు తెలుపుతూ సంఘీభావం తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు ప్రాంతా టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవుప్, వోల్గా టైలర్ మహబూబ్ బాషా, మార్క్స్ ఖాజామొహిద్దిన్ , యస్దాన్, అక్బర్ బాషా, గోపాల్ , మున్నా, ఇంతియాజ్, రఫీ తదితరులు తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :