Thursday, 30 July 2026 08:52:36 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మల్లయ్య కొండ లో మహాశివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిద్దాం

Date : 10 February 2026 09:00 PM Views : 219

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 10 : తంబళ్లపల్లె కు సమీపంలోని మల్లయ్య కొండ లో మహాశివరాత్రి కి జరిగే స్వామివారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించడానికి టిడిపి నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా పనిచేద్దామని తీర్మానించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశమై ప్రభుత్వం మహాశివరాత్రి పర్వదినాన ఉత్సవాలు నిర్వహణకు స్వచ్ఛందంగా వేలాదిమంది భక్తులకు సేవ చేయడానికి పరస్పరం సహకరించుకోవాలన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు విభేదాలు మరిచి ఐకమత్యంతో గ్రామస్థాయిలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. నాయకత్వ లోపం లేకుండా ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని భవిష్యత్తులో పార్టీ అధిష్టానం సరైన నాయకుడిని తంబళ్లపల్లెకు ఇన్చార్జిగా పంపుతారని ఎవరు అధైర్య పడాల్సిన పనిలేదని సమస్యలు వస్తే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి కూటమి సహకారంతో మూకుమ్మడిగా సమస్యలు సాధించుకుందామని ధీమాగా చెప్పారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: