నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 16 : మహిళ అదృశ్యం మైనట్లు ఫిర్యాదు పై మంగళవారం మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపిన యస్.ఐ రమేష్ బాబు. యస్.ఐ వెల్లడించిన వివరాల మేరకు రామసముద్రం మండలం కేసీ పల్లె గ్రామ పంచాయతీ వై. కురప్పల్లె గ్రామానికి చెందిన నల్లవల్ల శ్రీవల్లి 19 సంవత్సరాలు సోమవారం మధ్యాహ్నం నుండి కనపడలేదని ఆమె తండ్రి రామాంజులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు గా వెల్లడించారు.
Admin
Namitha News