Sunday, 02 August 2026 04:35:32 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

తంబళ్లపల్లె క్రాస్ రోడ్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు - ఏ.ఈ. సురేంద్ర

Date : 26 April 2026 10:34 PM Views : 123

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 26 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రం క్రాస్ రోడ్ లో విద్యుత్ లో వోల్టేజ్ సమస్య కారణంగా విద్యుత్ శాఖ ఏడి గోవిందరెడ్డి ఆదేశాల మేరకు అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు విద్యుత్ శాఖ ఎఈ సురేంద్ర తెలిపారు. క్రాస్ రోడ్ లో చేనేత కార్మికులు అధికంగా విద్యుత్ అవసరాలు పెరగడంతో ఆదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం వరకు క్రాస్ రోడ్ లో అదనపు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు దిమ్మె నిర్మాణం, పలుచోట్ల విద్యుత్తు లైన్ల మరమ్మతులు పూర్తి చేశారు. అనంతరం తంబళ్లపల్లె, కోసువారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్ లను తనిఖీ చేసి అక్కడ విద్యుత్ సరఫరా, సమస్యలపై ఆరా తీసి పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు, లైన్మెన్ శంకర్, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :