నమిత న్యూస్ - Andhra Pradesh / చిత్తూరు : సోమల - డిసెంబర్ 17 : సోమల మండలం తుగడం వారి పల్లె వద్ద 5 ఎర్ర చందనం దుంగలు, కారు స్వాధీనం చేసుకొన్న ఫారెస్ట్ అధికారులు. వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా. ఫారెస్ట్ అధికారులు చూసి ఆపకుండా వెళుతున్న కారు ను వెంబదించడం తో కారును వదిలి పారిపోయిన గుర్తు తెలియని ఆగంతకుడు. కారు లో తనిఖీ చేయగా 172 కేజీల బరువు గల ఐదు ఎర్రచందనం దుంగలను, కారు స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులు తెలిపారు
Reporter
Namitha News