నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 25 : మదనపల్లి పట్టణం లోని రామారావు కాలనీ సమీపంలోని చీకలగుట్ట ప్రాంతాల్లో నీటి కొరత ఉన్నందున స్థానికుల అభ్యర్థన మేరకు స్పందించిన ఎమ్మెల్యే యుద్ధప్రాతిపధికన భోరు వేసి మోటార్ అమర్చి ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మునిసిపల్ సిబ్బంది స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు
Reporter
Namitha News