నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 18 :: మదనపల్లి పట్టణం మరియు రూరల్ మండలంలో కాట్లాట పల్లి, అమ్మ చెరువు మిట్ట, బికేపల్లి, చంద్ర కాలనీ, రామారావు కాలనీ, శివాజీ నగర్, చౌడేశ్వరి బజార్ నందు నివసిస్తున్న బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండీ 15 మంది లబ్ధిదారులకు మంజూరు కావడం తో లబ్దిదారులకు వారి ఇంటికి వెళ్లి పంపిణీ చేసిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
Admin
Namitha News