Thursday, 16 April 2026 06:17:43 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

బాల్య వివాహాలకు వ్యతిరేకిస్తూ ప్రతిజ్ఞ

బాల్య వివాహ రహిత ఆంద్రప్రదేశ్ గా తీర్చిదిద్దుతాం - ఎంపీడీఓ

Date : 27 November 2024 08:28 PM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 27 : తంబళ్లపల్లె మండలం లో బాల్య వివాహాల నిషేధానికి పోలీసులు, అధికారులు, నాయకులు, ప్రజలు సమిష్టి కృషి చేయాలని ఏఎస్ఐ నజీర్ భాష పిలుపునిచ్చారు. బుధవారం బాల్య వివాహాల కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా మహిళా నేత సిద్ధమ్మ మాట్లాడుతూ బాల్య వివాహాలు సాంఘిక దురాచారం అని మరియు వివాహాలు బాలికల విద్య, రక్షణ, ఆరోగ్యం వారి భవిష్యత్తు కలలను దూరం చేస్తుందన్నారు. బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోలీసులు, అధికారులతో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు చేయి చేయి కలిపి పోరాటం చేయాలన్నారు. అనంతరం వాళ్లే వివాహాలకు వ్యతిరేకంగా అధికారులు, నాయకులు, మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి,కానిస్టేబుల్ మణి నాయక్, ఐకెపి మహిళ సంఘాలు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :