నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : నేడు తిరుపతి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థాన గోశాల గురించి తప్పుడు ఆరోపణలు చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారి సవాళ్లు స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు గోశాలకు చేరుకొని సవాళ్లను స్వీకరించి నిజాలు నిర్భయంగా మీడియాకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ భాషా గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే గోవులకు దానాలు మందులు కొన్నారు అవి పాడైపోయిన మందులు గోవులు తిని మరణించాయని తెలియజేశారు.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన తప్పులు వల్లే గోవులు మరణించాయని ఆరోపించారు... సవాళ్లు స్వీకరిస్తూ ఉదయం 9 గంటల నుండి 12:30 కి ఇక్కడే వేచి ఉన్నామని మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే గారు...
నేడు తిరుపతి పట్టణం తిరుమల తిరుపతి దేవస్థాన గోశాల గురించి తప్పుడు ఆరోపణలు చేసిన భూమా కరుణాకర్ రెడ్డి గారి సవాళ్లు స్వీకరిస్తూ తెలుగుదేశం పార్టీ చిత్తూరు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు గోశాలకు చేరుకొని సవాళ్లను స్వీకరించి నిజాలు నిర్భయంగా మీడియాకు తెలియజేశారు... ఈ కార్యక్రమంలో గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ భాషా గారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే గోవులకు దానాలు మందులు కొన్నారు అవి పాడైపోయిన మందులు గోవులు తిని మరణించాయని తెలియజేశారు.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన తప్పులు వల్లే గోవులు మరణించాయని ఆరోపించారు... సవాళ్లు స్వీకరిస్తూ ఉదయం 9 గంటల నుండి 12:30 కి ఇక్కడే వేచి ఉన్నామని మీడియాకు తెలియజేశారు ఎమ్మెల్యే గారు...
Reporter
Namitha News