Friday, 31 July 2026 02:31:26 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఘనంగా వీర్ బాల్ దివస్ 2025

Date : 26 December 2025 08:44 PM Views : 170

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 26 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలో దిగువ పేట వద్ద యున్న తూర్పు పాఠశాల హెచ్ ఎం హేమలత ఆధ్వర్యంలో వీర్ బాల్ దివాస్ 2025 వేడుకలు శుక్రవారం విద్యార్థులకు డ్రాయింగ్, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిధిలుగా రామసముద్రం పంచాయతీ సెక్రటరీ మునిస్వామినాయక్ పాల్గొని విద్యార్థుల ప్రతిభను వీక్షించారు. మునిస్వామి నాయక్ మాట్లాడుతూ ఈ తూర్పు పాఠశాలవిద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలచూసి నాకు చాలా సంతోషం ఆవుతున్నదని ఇదే పట్టుదలతో బాగా చదివి మీ తల్లి దండ్రులకు, మీకు విద్యా బోధన చేసిన గురువులకు మంచి పేరుప్రఖ్యాతలు తీసుకుని రావాలన్నారు. ఈ పాఠశాల విద్యార్థులకు క్రమశిక్షణ, విద్యాబోధన, పాఠశాల పరిశుభ్రత పై పాఠశాల హెచ్ ఎం హేమలత కు అభినందనలు తెలిపారు. వ్యాస రచన, డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పంచాయతీ సెక్రటరీ చేతులుమీదుగా బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమం లో మునిస్వామి నాయక్, హెచ్ ఎం హేమలత ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :