Thursday, 30 July 2026 10:30:45 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

భాజపా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా ఓసూరి కిరణ్ కుమార్ ఎన్నిక

సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన జనసేన నాయకులు

Date : 01 December 2025 07:08 PM Views : 237

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : డిసెంబర్ 01: మదనపల్లె : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఓసూరి కిరణ్ కుమార్ ను జనసేన పార్టీ సినియర్ నాయకులు తోట కళ్యాణ్ ఘనంగా సన్మానించారు. సోమవారం మదనపల్లె స్థానిక నిమ్మలపల్లి సర్కిల్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఓసూరి కిరణ్ కుమార్ కు పుష్పగుచ్చం అందజేసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తోట కళ్యాణ్ మాట్లాడుతూ...పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి పార్టీ పటిష్టతకు కృషి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుందనేందుకు ఓసూరి కిరణ్ కుమార్ ప్రత్యక్ష సాక్షి అన్నారు. పార్టీ ఆయన సేవలను గుర్తించి పార్టీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పదవిని కట్టబెట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చేనేత వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆడపా సురేందర్, జనసేన ఐటి విభాగం లక్ష్మీనారాయణ, రామ్మోహన్, అప్రోజ తానేశ్వర్, గిరి, తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :