Thursday, 16 April 2026 06:10:21 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

*భూ కబ్జాను అడ్డుకున్న తండ్రి కొడుకులు పై ఇనప రాడ్లతో దాడి*

భూ కబ్జాను అడ్డుకున్న తండ్రి కొడుకుపై ప్రత్యర్థులు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు

Date : 17 November 2024 05:15 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా బి. కొత్తకోట *భూ కబ్జాను అడ్డుకున్న తండ్రి కొడుకులు పై ఇనప రాడ్లతో దాడి* భూ కబ్జాను అడ్డుకున్న తండ్రి కొడుకుపై ప్రత్యర్థులు ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు సీఐ రాజారెడ్డి తెలిపారు. బి కొత్తకోట మండలం, కాండ్లమడుగు క్రాస్, కోటా ఊరులో రైతు రామచంద్ర భూమిని ఆదివారం స్థానికంగా ఉన్న టి.నారాయణ, కృష్ణప్ప, నాగరాజా, వెంకటేష్, సుధాకర్ దౌర్జన్యంగా కబ్జాచేయడానికి యత్నించారు. గమనించిన భూమి యజమాని రామచంద్ర, భాస్కర్ వెంటనే వెళ్లి భూ కబ్జాను అడ్డుకున్నారు. ఆ గ్రహించిన నారాయణ వర్గీయులు ఇనుప రాడ్లు కర్రలతో తండ్రి కొడుకులపై విచక్షణ రహితంగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్య చికిత్సలు అందించారు. సీఐ అదేశాలతో పోలీసులు బాధితుడిని విచారించి కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు..

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :