Thursday, 16 April 2026 06:11:38 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

కోటావూరు లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన పర్వీన్ తాజ్

Date : 31 August 2024 03:11 PM Views : 127

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గం బి. కొత్తకోట మండలం కోటావూరు గ్రామపంచాయతీ కాండ్ల మడుగు క్రాస్ నందు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర తెదేపా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్. ఈ సందర్భంగా రాష్ట్ర తెదేప కార్యనిర్వక కార్యదర్శి ఎస్ఎం పర్వీన్ తాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఒకటవ తారీకు ఆదివారం రావడం వలన పెన్షన్ దారులైన అవ్వ తాతలు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఇబ్బందిపడి ఎదురు చూడకుండా ఒకరోజు ముందస్తుగా పెన్షనులను కూటమి ప్రభుత్వం లో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌ. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశం మేరకు పంపిణీ చేయడం జరుగుతుందని ఒకే నెలలో రెండుసార్లు పెన్షన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది చంద్రబాబు నాయుడు గారు సంపదను సృష్టించి ఈ రాష్ట్రం కూటమి నాయకుల సహకారంతో అభివృద్ధి సంక్షేమంలో ముందుకు వెళుతుందని అన్నారు. కాండ్లమడుగు క్రాస్ నందు కల ఆంజనేయస్వామి దేవాలయంలో జరిగిన ఆకు పూజ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. ఈ కార్యక్రమంలో సచివాలయ సెక్రటరీ నాగమల్లు ,కూటమి నాయకులు కోటవూరు గ్రామ మాజీ సర్పంచ్ జయచంద్రారెడ్డి , బండారు వారి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ నాగరాజు, చిటికి. శివారెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మాజీ మండల ప్రధాన కార్యదర్శి ప్రభాకర, వెంకటేశ్వర రెడ్డి, మహేశ్వర రెడ్డి, జనసేన మండల కార్యదర్శి ప్రకాష్ ,మనోహర్ రెడ్డి, వెంకటరమణ, మోమిన్ పీర్, సోమశేఖర,స్కూల్ కమిటీ చైర్మన్ స్కూల్ కమిటీ చైర్మన్ చాంద్ భాష, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :