Wednesday, 17 June 2026 03:05:24 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

Date : 22 April 2026 11:13 AM Views : 111

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 22 : మదనపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కి నిరసిస్తూ, వారు అవలంభిస్తున్న విధానాలను తప్పపడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసన ను వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల 30 వేల కోట్ల రూ బకాయిలు వెంటనే విడుదల చేయాలచేయకుండా వేధిస్తోందని, వారికి కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతూ, ఉద్యోగులకు వెన్నంటి ఉంటామని స్పష్టం చేస్తున్నాం, పి.ఆర్.సి. కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, రాష్ట్ర రాజధాని అమరావతి @ చంద్రావతి అని చెప్పే చంద్రబాబు మాయ మాటలు చెప్పుతున్నారు, చంద్రబాబు మాటలు నమ్మకండి. రాబోయే రోజుల్లో తిరుపతి రాజధాని అవుతుంది, ఇదే మాట పోతులూరి వీరబ్రహ్మేద్ర స్వామి కూడా ఎప్పుడో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు గోడు పట్టించుకోవాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వృధా ఖర్చులు, విదేశీ విహార యాత్ర లు మాని రైతులను ఆడుకోండి. మే 30 లోపుగా పి.ఆర్.సి కమిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మహిళా బిల్లు ఏమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది కదా, మహిళలకు మేము ఎప్పుడో రిజర్వేషన్ లు ఇచ్చాం, ఇప్పుడేంది, మోదీ గారు అమలుచేయలేదంటే అది అయన నిరంకుశత్వం వైకిరి, రాహుల్ గాంధీ భావి నేత

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :