నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 22 : మదనపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కి నిరసిస్తూ, వారు అవలంభిస్తున్న విధానాలను తప్పపడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసన ను వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల 30 వేల కోట్ల రూ బకాయిలు వెంటనే విడుదల చేయాలచేయకుండా వేధిస్తోందని, వారికి కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతూ, ఉద్యోగులకు వెన్నంటి ఉంటామని స్పష్టం చేస్తున్నాం, పి.ఆర్.సి. కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, రాష్ట్ర రాజధాని అమరావతి @ చంద్రావతి అని చెప్పే చంద్రబాబు మాయ మాటలు చెప్పుతున్నారు, చంద్రబాబు మాటలు నమ్మకండి. రాబోయే రోజుల్లో తిరుపతి రాజధాని అవుతుంది, ఇదే మాట పోతులూరి వీరబ్రహ్మేద్ర స్వామి కూడా ఎప్పుడో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు గోడు పట్టించుకోవాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వృధా ఖర్చులు, విదేశీ విహార యాత్ర లు మాని రైతులను ఆడుకోండి. మే 30 లోపుగా పి.ఆర్.సి కమిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మహిళా బిల్లు ఏమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది కదా, మహిళలకు మేము ఎప్పుడో రిజర్వేషన్ లు ఇచ్చాం, ఇప్పుడేంది, మోదీ గారు అమలుచేయలేదంటే అది అయన నిరంకుశత్వం వైకిరి, రాహుల్ గాంధీ భావి నేత
Reporter
Namitha News