Sunday, 02 August 2026 04:37:54 AM
# మిట్స్ యూనివర్సిటీ తో కాంగో లోని డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మధ్య అవగాహన ఒప్పందం # చెట్ల వారి పల్లెలో తల్లిపాల వారోత్సవం # తంబళ్లపల్లెలో ప్రత్యేక విద్యుత్ అదాలత్ # ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్న కూటమి ప్రభుత్వం - తెలుగుదేశం నేత నాగూర్ వలి హర్షం # మహిళ దారుణ హత్య # మల్లయ్య కొండ మైనింగ్‌కు వ్యతిరేకంగా సాదుకొండ అధిరోహణ # కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన

Date : 22 April 2026 11:13 AM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 22 : మదనపల్లి పట్టణం అంబేద్కర్ విగ్రహం వద్ద మాజీ కేంద్రమంత్రి చింతా మోహన్ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కి నిరసిస్తూ, వారు అవలంభిస్తున్న విధానాలను తప్పపడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తమ నిరసన ను వ్యక్తం చేసిన కాంగ్రెస్ నాయకులు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల 30 వేల కోట్ల రూ బకాయిలు వెంటనే విడుదల చేయాలచేయకుండా వేధిస్తోందని, వారికి కాంగ్రెస్ సంఘీభావం తెలుపుతూ, ఉద్యోగులకు వెన్నంటి ఉంటామని స్పష్టం చేస్తున్నాం, పి.ఆర్.సి. కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి, రాష్ట్ర రాజధాని అమరావతి @ చంద్రావతి అని చెప్పే చంద్రబాబు మాయ మాటలు చెప్పుతున్నారు, చంద్రబాబు మాటలు నమ్మకండి. రాబోయే రోజుల్లో తిరుపతి రాజధాని అవుతుంది, ఇదే మాట పోతులూరి వీరబ్రహ్మేద్ర స్వామి కూడా ఎప్పుడో చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు గోడు పట్టించుకోవాలి, పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వం వృధా ఖర్చులు, విదేశీ విహార యాత్ర లు మాని రైతులను ఆడుకోండి. మే 30 లోపుగా పి.ఆర్.సి కమిషన్ వేయాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మహిళా బిల్లు ఏమి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇచ్చింది కదా, మహిళలకు మేము ఎప్పుడో రిజర్వేషన్ లు ఇచ్చాం, ఇప్పుడేంది, మోదీ గారు అమలుచేయలేదంటే అది అయన నిరంకుశత్వం వైకిరి, రాహుల్ గాంధీ భావి నేత

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :