Friday, 31 July 2026 07:43:57 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

సి.డి.పి.ఓ. కు సమ్మె నోటీసు ఇచ్చిన ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు

Date : 27 January 2026 07:51 PM Views : 163

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 27 : ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదని, ఫిబ్రవరి 12వ తేదీ నుండీ సమ్మె చేస్తామంటూ వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీ కార్యకర్తలు, వీరికి మద్దతు తెలిపిన ఆత్మకూరు డివిజన్ సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య. వచ్చే నెల 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు నేడు కార్యాలయ అధికారిని సిడిపిఓ సునీలత కు సమ్మె నోటీసు అందించారు. సిఐటియు ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంత అంగన్వాడి కార్యకర్తల యూనియన్ కార్యదర్శి పి.రాధ, అధ్యక్షులు కే.రవణమ్మ, సెక్టర్ లీడర్లు కుసుమ, లావణ్య, మీనాక్షి, మస్తానమ్మ తదితరులు ఈ నోటీసు అందించిన వారిలో ఉన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని సీఐటీయూ అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, మరియు అంగన్వాడి కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ తమ సమస్యల సాధన కోసం ఫిబ్రవరి 12 వ తేదీన తాము సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు..లేబర్ కోడ్స్ ను రద్దు పరచలని, తమ కనీస వేతనాన్ని 26 వేలకు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మరికొన్ని సమస్యలపై తాము సమ్మె చేపడుతున్నట్లు వారు తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: