Thursday, 30 July 2026 07:09:26 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మహిళా లోకానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే

Date : 03 January 2026 11:56 PM Views : 231

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 : మహిళా లోకానికి మార్గదర్శి సావిత్రిబాయి పూలే. తంబళ్లపల్లె. జనవరి 3 ( నేటి మన దేశం ప్రతినిధి) సమాజంలో మహిళల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి మార్గదర్శి గా నిలిచినట్లు హెడ్మాస్టర్ రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం తంబాలపల్లి ఎంపీపీ స్కూల్లో సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూజలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మహిళా టీచర్లు పద్మావతి, రెడ్డి రాధిక, సుగుణ లను పాఠశాల హెడ్మాస్టర్ తో పాటు కమిటీ చైర్మన్ ఆనంద్ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో డైరెక్టర్ జై లలితమ్మ ఆదేశాలు మేరకు కన్వీనర్ ఆవుల నరసింహులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డమ్మ, అనిత, భువనేశ్వరి, శైలజ, రమణ, తరిగొండ నరసింహులు పాల్గొన్నారు.) సమాజంలో మహిళల విద్య కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి మార్గదర్శి గా నిలిచినట్లు హెడ్మాస్టర్ రెడ్డప్పరెడ్డి కొనియాడారు. శనివారం తంబాలపల్లి ఎంపీపీ స్కూల్లో సావిత్రిబాయి పూలే 195వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూజలు నిర్వహించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం మహిళా టీచర్లు పద్మావతి, రెడ్డి రాధిక, సుగుణ లను పాఠశాల హెడ్మాస్టర్ తో పాటు కమిటీ చైర్మన్ ఆనంద్ ఘనంగా సన్మానించారు. అదేవిధంగా పోర్డు కార్యాలయంలో డైరెక్టర్ జై లలితమ్మ ఆదేశాలు మేరకు కన్వీనర్ ఆవుల నరసింహులు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెడ్డమ్మ, అనిత, భువనేశ్వరి, శైలజ, రమణ, తరిగొండ నరసింహులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: