నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నమిత న్యూస్ ప్రతినిది : ఏప్రిల్ 27: తంబళ్లపల్లి శనివారం మొలకలచెరువులో ప్రమాదవశాత్తు ఒకే కుటుంబం చెరువులో పడి కూతురు కొడుకు తండ్రి మరణించారు.ఆదివారం విషయం తెలుసుకున్న తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఒక లక్ష 50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు.అలాగే కర్ణాటకకు చెందిన స్టీలు సామాన్లు అమ్ముకునే వారి కుటుంబంలో ఒకరు మరణించారు వారికి కూడా 50,000 వేల రూపాయలు మొత్తం రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేశారు మరియు వారికి ఎలాంటి సమస్య ఉన్న నా దృష్టికి తెస్తే పరిష్కరించి ఆదుకుంటామని తెలిపారు. యొక్క కార్యక్రమంలో మేదర సంఘం ప్రెసిడెంట్ తాలే.. సుబ్రహ్మణ్యం (సుబ్బు) ములకలచెరువు వైయస్సార్సీపి నాయకులు టంగుటూరి విశ్వనాథ్ కాల్వపల్లి మధుసూదన్ రెడ్డి రెడ్డెం కృష్ణారెడ్డి ఎంపీటీసీ చాను సిద్ధారెడ్డి రెడ్డప్పరెడ్డి మరియు ములకలచెరువు వైయస్సార్సీపి నాయకులు పాల్గొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మా మేదర బంధువులకు అండగా నిలబడిన పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి మేదర సంఘం తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు.
Admin
Namitha News