నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జూలై 25: పుంగనూరు పట్టణం మంగళం కాలనీ లో పది సంవత్సరాల క్రితం ప్రభుత్వం భూమి లో ఇళ్ళు నిర్మించుకొని జీవనం వెళదీస్తున్న 78 సంవత్సరాల వృద్ధుడు మునిసిపాలిటీ కి పన్నులు చెల్లీస్తూన్నా ఎవరో ఒకరు వచ్చి బెదిరిస్తూ కాలీచేయాల్సిందే నని తరచూ బెదిరింపులకు బయపడి తహసీల్దార్ లకు, జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేసినా అధికారులలో చలనం రాలేదని పుంగనూరు లోని రాయల్ పీపుల్ ఫ్రంట్ వద్ద తన గోడు వెళ్ళబోసుకోవడం తో రాయల్ పీపుల్ ఫ్రంట్ లాయర్ మనోహర్ ద్రుష్టి తీసుకురావడం తో మనోహర్ జ్యోక్యం చేసుకొని పోలీసులను, అధికారాలను కలిసి ఒంటరి వృద్ధుడైన నాగరాజు కు తాను నివసిస్తున్న ఇంటికి నివేసపట్టా మంజూరు చెయాలని పట్టువీడకుండా అధికారుల చుట్టూ తిరిగి నాగరాజు కు నివేస పట్టా ఇచ్చిన తహసీల్దార్. దశాబ్దా నిరీక్షణ కు రాయల్ పీపుల్ ఫ్రంట్ ద్వారా తనకు పట్టా ఇప్పించడం లో చేసిన కృషి లాయర్ మనోహర్ కృతజ్ఞతలు తెలిపిన నాగరాజు
Admin
Namitha News