Friday, 31 July 2026 09:57:46 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మండలంలో పలు పంచాయతీలలో రచ్చబండ

కోటి సంతకాల సేకరణ విశేష స్పందన

Date : 17 November 2025 07:52 PM Views : 183

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 17 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలోని పలుపంచాయతీలు ఆర్ నడింపల్లె, చెంబకూరు, కాప్పల్లె, ఎలకపల్లె, నారిగాని పల్లె పంచాయతి గ్రామాలలో సోమవారం మెడికల్ కాలేజీ ల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైసీపీ మండల పార్టీఅధ్యక్షులు కేశవరెడ్డి, సి హెచ్ రామచంద్రా రెడ్డి,గెవన్న సర్పంచ్ లు తిప్పరాజు,జీకే చంద్ర చరణ్, నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సమన్వయకర్త నిషార్ అహ్మద్, స్టేట్ మహిళా జనరల్ సెక్రటరీ అనీషా రెడ్డి వి ఎస్ ఎన్ రెడ్డి,ఎక్స్ ఆర్మీ మల్లిఖార్జున రెడ్డి, కొత్త పల్లె మహేష్ చిప్పిలి చలపతి, ఫయాజ్ ఖాన్, పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మెరుగైన వైద్యం,పిల్లలకు వైద్య విద్య అందించేందుకు అనుగుణంగా రాష్ట్రంలో వైయస్ఆర్సిపి అధినేత వై యస్ జగన్ మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజ్ లను తీసుకొనిరావడం,వాటిలో 5కాలేజీలను పూర్తిగా నిర్మించడం,మిగిలిన కాలేజీలు నిర్మాణదశలో ఉండగా వాటిని ప్రభుత్వమే నిర్మించకుండా ఈరోజుమెడికల్ కాలేజీలను పిపిపి విధానంలో నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమం,కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని పిపిపి విధానానికి స్వస్తి పలకాలన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కేశవరెడ్డి, జడ్పీటీసీ రామచంద్రారెడ్డి స్టేట్ బిసి జనరల్ సెక్రటరీ గెవన్న,వైస్ ఎంపిపి రమణారెడ్డి జిల్లా పంచాయతీ రాజ్ వింగ్ జనరల్ సెక్రెటరీకొండూరు కృష్ణారెడ్డి,ఎంపిటీసీ గంగాధర్ నాయుడు సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు,డాక్టర్ సి హెచ్ ప్రకాష్,జిల్లా స్టూడెంట్ వింగ్ కమిటీ జనరల్ సెక్రెటరీ దర్శన్ గౌడ్,వైసీపీ మండల బిసి పార్టీ అధ్యక్షులు రెడ్డివీరే గౌడ్, మండల వైసీపీ పార్టీ రాధారెడ్డి,తిమ్మారెడ్డి,ఎంపీటీసీ విశ్వనాథ్ రెడ్డి వాలిరెడ్డి,రాజన్న, విజయారెడ్డి,జింకల శ్రీనివాసులు, ఆర్ బి కే కృష్ణ మూర్తి,ఎల్ ఐ సి శ్రీనివాస్, సి పి ఐ నాగప్ప చిన్నవాలేప్ప, రెడ్డి, ఈశ్వర్ రెడ్డి,సి హెచ్ రమేష్ జబీ,మంజునాథ్, నాగప్ప,ఉపసర్పంచ్ పాలు డైరీ విజయ్,విజయారెడ్డి,షాంశీర్,ఎంపీటీసీ రెడ్డి శేఖర్,చంద్ర,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: