Thursday, 16 April 2026 08:07:01 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

గ్రామాల అభివృద్ధికి ఉపాధి హామీ కీలక పాత్ర- ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి.

సుస్థిరాభివృద్ధిపై శిక్షణ ఇస్తున్న అధికారులు

Date : 16 November 2024 09:37 PM Views : 157

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె నవంబర్ 16 : తంబళ్లపల్లె మండలం లో పంచాయితీల పరిధిలోని గ్రామాల సుస్థిరాభివృద్ధి కి ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని సర్పంచ్ లు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో ఉపేందర్రెడ్డి సూచించారు. శనివారం పంచాయతీల సుస్థిరాభివృద్ధి పై సర్పంచులు, కార్యదర్శులు, అధికారులకు ఒక్కరోజు శిక్షణ శిబిరం జరిగింది. ఈ సందర్భంగా సభ్యులకు ఈ ఓ ఆర్ డి దిలీప్ కుమార్ నాయక్ గ్రామాలలో పేదరిక నిర్మూలన, ఆర్థిక, ఆరోగ్యం, కాలుష్య నివారణ, ఉద్యానవనాల సంరక్షణ, భూగర్భ జలాల పెంపు, సామాజిక వనరుల కాపాడుకోవడానికి తీసుకోవలసిన జాగ్రత్తలను అవగాహన కల్పించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో పంచాయతీల అభివృద్ధి లో భాగంగా పారిశుధ్యం, తాగునీరు, వైద్యం,మౌలిక సదుపాయాలు, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రకటించిన తొమ్మిది అంశాలతో 2025-26 సుస్థిరాభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, ఏపీవో అంజనప్ప, మండల స్థాయి అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :