Thursday, 30 July 2026 10:30:59 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

శ్రీశైలం తొగటవీర క్షత్రియ అన్నదాన సత్రం నూతన కమిటీ అధ్యక్షులు గా పోలిశెట్టి రాజకుమార్

Date : 08 April 2026 10:06 PM Views : 372

నమిత న్యూస్ - Andhra Pradesh / Kurnool : శ్రీశైలం - ఏప్రిల్ 08 : శ్రీశైలం తొగట వీర క్షత్రియ అన్నదాన సత్రం నూతన కమిటీని సభ్యులు ఎక్కభిప్రాయం తో ఏకగ్రీవం గా ఎన్నుకొన్న సభ్యులు. అధ్యక్షులుగా పోలిశెట్టి రాజ్ కుమార్, జనరల్ సెక్రెటరీగా చట్టా మురళి, కోశాధికారిగా రంగం శివరాం లను ఎన్నుకొన్నారు. ఎన్నికైన నూతన కమిటీ కి పలువురు ఆత్మీయ శుభాకాంక్షలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్బంగా ఎన్నికైన సభ్యులు మాట్లాడుతూ అందరం కలసికట్టుగా శ్రీశైలం అన్నదాన సత్రాన్ని ప్రగతి పథంలో పయనింపజేయాలని, శ్రీశైలం వచ్చే తొగట వీర క్షత్రియ కుల బాంధవులకు మంచి వసతి, భోజన సౌకర్యాలు కల్పించి ఆధారాభిమానాలు పొందూతమని స్పష్టం చేశారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :