Tuesday, 09 June 2026 09:42:34 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు

Date : 03 December 2025 04:29 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు... మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలు స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు... స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడాల్లి నుండి పెద్ద ఎత్తున మేల తాళాలు, బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు... ఎన్విఆర్ కళ్యాణమండపంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన కోపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్లు, పట్టణ ప్రముఖులు, ముఖ్య అతిథులు సభలో ప్రసంగించారు.. వందేళ్లు ఒక మునుపు 30 మంది సభ్యులు 400 రూపాయలతో ప్రారంభించిన మదనపల్లి టౌన్ బ్యాంక్ నేడు 125 కోట్ల డిపాసిట్లు, 100 కోట్లకు పైగా రుణాలు అందించి రాష్ట్రంలోని గుర్తింపు కలిగిన బ్యాంకుగా పేరు సంపాదించుతుందని అన్నారు.. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లె ను జిల్లాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ధన్యవాదాలు తెలియజేశారు.. రానున్న కాలంలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి టౌన్ బ్యాంకు మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు... ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ సీఈవో ప్రసాద్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :