Friday, 31 July 2026 03:51:51 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

పి.టి.యం. లో ఘనంగా వికలాంగుల దినోత్సవం

బెట్టకొండ బాస్ మధు నేత్రుత్వం లో అన్నదానం

Date : 03 December 2025 08:50 PM Views : 243

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దతిప్పసముద్రం - డిసెంబర్ 03 : పి.టి.యం. ఎంపీపీ కార్యాలయం లోని భవిత కేంద్రం లో వికలాంగుల దినోత్సవం ను యం.ఈ.ఓ. ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా యం.ఈ.ఓ. నారాయణ మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగుల అభ్యున్నతి కొరకు అందిస్తున్న సంక్షేమ పథకాలు, వెసులుబాటులు, వారి కోసం ప్రత్యేక ప్రధాన్యత తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమం లో జె.ఏ.సి. నాయకులు సురేంద్ర, ఏ.యస్.ఐ. వరప్రసాద్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో యంగ్ ఇండియా ఫౌండేషన్ సంస్థ పిల్లలకు దుప్పట్లు పంపిణీ చేయగా, పాఠశాల కు ఫ్యాన్ ను వితరణ చేసిన ప్రసాద్. ఈ కార్యక్రమం లో పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ రామ్మోహన్, హెడ్ మాస్టర్ సరళ దేవి, భవిత కేంద్రం టీచర్ అయేషా, ఉపాధ్యాయులు, పిల్లలు,విద్యార్థుల తల్లితండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :