నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి రామ తులసి కళ్యాణ మండపంలో జబ్బల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ భక్త కనకదాసు 536వ జయంతి వేడుకలు .... అన్నమయ్య జిల్లా , చిత్తూరు జిల్లా లోని కురబ , కురువ , కురుమ కులస్థులను ఏకం చేసి ఘనంగా జయంతోత్సవాలు జరిగాయి ... రాష్ట్ర నలుమూలల నుండి రాజకీయ ప్రతినిధులు గా ఎన్నికైన నాయకులు పాల్గొన్నారు ... ఈ ప్రాంతంలో తమ కులస్తులకు ఉన్న సమస్యలను పరిష్కరించాలని , తమ సమస్యల పరిష్కారం కొరకు తమ కులస్థులకు రాజకీయ ప్రాధాన్యత కల్పించే పార్టీలకు తమ మద్దతు తెలపాలని పలువురు వక్తలు తెలిపారు ....
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సి ,ఎస్టీ , బి.సి. కులాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్ ... అన్నీ కులాలకు మంచి చేశారు ... 14 సం ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు ఏమి చేశారు ... నా 45 సం రాజకీయ జీవితంలో పేదల కోసమే పని చేసిన ముఖ్యమంత్రి చూడలేదు ... ఈ 5 సం పాలనలో రెండు సం కరోనా తో విలవిల లాడాం ... ఈ మూడు సం లలో ముఖ్యమంత్రి జగన్ ఎంతో అభివృద్ధి చేశారు .... మీరు మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి ని మనం ముఖ్యమంత్రి ని చేసుకోవాలి .... సి.యం . జగన్ ను మీరు మళ్ళీ ఆదరించాలి , అండ గా నిలవాలి , మీ ఆశీస్సులతో జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రి ని చేసుకోవాలి
ఆర్. కృష్ణయ్య .... రాజ్యసభ సభ్యులు ... కురబలు ఇచ్చిన మాట పై నిలబడే వ్యక్తులు ..... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బి.సి లకు ఎన్నో పదవులు ఇచ్చారు , ఎంతో మేలు చేశారు ... నన్ను పిలిచి మీ కురబల సమస్యలను రాజ్యసభ లో వెల్లడించాలని నన్ను రాజ్యసభ కు పంపారు .... మీకు నేను అండగా ఉంటాను , జగన్ ను మీరు ఆదరించండి , మీకు మేలు జరుగుతుంది .... -------------------------- జబ్బల శ్రీనివాసులు .... మన ముఖ్యమంత్రి జగన్ , మన పెద్దాయన మంత్రి పెద్దిరెడ్డి గారు మన కులస్థులకు ఎంతో అండగా నిలిచారు , ఎందరినో నాయకులను , మంత్రులను చేశారు ... వారి ఆశీస్సులు మనకు కావాలి ... మంచి మనసు తో మాకు శ్రీ భక్త కనకదాసు విగ్రహం ఏర్పాటు కు స్థలం మంజూరు చేయాలని , ఈ జిల్లా లో కూడా కురబ కులస్థులకు పెద్ద పదవులకు అవకాశాలు కల్పించాలని విన్నవించుకొన్న జబ్బల శ్రీనివాసులు
Admin
Namitha News