Thursday, 16 April 2026 07:55:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

నేడు ఇడుపులపాయ కు సియం జగన్

Date : 16 March 2024 11:17 AM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / YSRkadapa : ఇడుపులపాయ.. నేడు వైఎస్సార్సీపీ అభ్యర్థుల ప్రకటన.. మధ్యాహ్నం 12.50 నుండి 1.20 మధ్య అభ్యర్థుల ప్రకటన.. 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్న వైసీపీ.. ఒక ఎస్సీ, ఒక బీసి నేతలతో అభ్యర్థుల ప్రకటన చేయించనున్న జగన్.. 2019 సెంటిమెంట్ ఫాలో అవుతూ నందిగం సురేష్, ధర్మాన ప్రసాద రావు లతో అభ్యర్థుల ప్రకటన.. పార్లమెంట్ లిస్ట్ ప్రకటించనున్న నందిగం సురేష్, అసెంబ్లీ లిస్ట్ ప్రకటించనున్న ధర్మాన ప్రసాదరావు.. తాడేపల్లి నివాసం నుండి 11 గంటలకు ఇడుపులపాయకు బయలుదేరనున్న సీఎం జగన్.. 12.30 గంటలకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్న CM జగన్.. వైఎస్సార్ కు నివాళులు అనంతరం అభ్యర్థుల ప్రకటన.. ఇప్పటి వరకూ 68 అసెంబ్లీ స్థానాల్లో మార్పులు ప్రకటించిన వైసీపీ.. నేడు ఆనవాయితీగా పూర్తి లిస్టు ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి .

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :