Thursday, 30 July 2026 11:30:48 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

వృత్తి నైపుణ్య శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన ఆత్మకూరు ఆర్డిఓ బి.పావని

వడ్రంగి వృత్తి ( కొయ్య పని ) నైపుణ్య శిక్షణా తరగతులు ప్రారంభించిన ఆర్.డి.ఓ.

Date : 27 February 2026 07:46 AM Views : 177

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఫిబ్రవరి 27 : ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ప్రాంగణంలో నేటి నుంచి మూడు రోజులు పాటు కార్పెంటర్స్ (వడ్రంగి వృత్తి) కు వారి పనిలో నైపుణ్యం మరియు శిక్షణ తరగతులు ప్రారంభించారు..ఈ ట్రైనింగ్ కార్యక్రమానికి ఆత్మకూరు ఆర్డీవో బి.పావని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ కార్యక్రమం గురించి ఆత్మకూరు ఆర్డీవో బి పావని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ద్వారా వడ్రంగి వృత్తి పనివారికి వారి పనిలో అధు నూతన నైపుణ్యం పొందేందుకు ఉపయోగపడుతుందని మూడు రోజులు పాటు జరిగే శిక్షణ తరగతులలో కొయ్య పనిపై శిక్షణ అందించి చివరి రోజు ప్రతి ఒక్కరికి ఉచిత ప్రమాద భీమా చేసి సర్టిఫికెట్లను అందిస్తారు..అలాగే వృత్తి పనులు వీరికి సహాయపడే విధంగా పనిముట్లతో కూడిన ప్రత్యేక కిట్టును ఉచితంగా అందిస్తున్నట్లు ఇటువంటి శిక్షణ గ్రామీణ ప్రాంత వడ్రంగి వృత్తిదారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.. వడ్రంగి పనిలో వృత్తి నైపుణ్యం సాధించిన వారికి విశ్వకర్మ పథకం ద్వారా వీరికి రుణాలు అందిస్తామని తెలిపారు..ఆత్మకూరు కు చెందిన శ్రడ్, నెల్లూరుకు చెందిన నవజీవన ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల ఎన్జీవోలు వాగాల శ్రీహరి, కె. విక్టోరియా లు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు..ఈ కార్యక్రమంలో ఆత్మకూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ మహమ్మద్ మున్వర్, పట్టణ ఎస్సై జిలాని, స్థానిక టిడిపి నేత చంద్రారెడ్డి, పిడికిటి వెంకటేశ్వర్లు నియోజకవర్గం నుండి 55 మంది కొయ్య వృత్తి పనివారు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :