Wednesday, 17 June 2026 02:58:43 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

వీది విక్రయదారుల యూనియన్ కు నూతన కమిటీ అధ్యక్షులుగా సయ్యద్ బాషా

ఏ.ఐ.టి.యు.సి. అనుబంధం గా ఎన్నికైన సంఘం

Date : 22 April 2026 02:23 PM Views : 159

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : బి. కొత్తకోట - ఏప్రిల్ 22 : ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘమైన ఆంధ్రప్రదేశ్ వీధివిక్రయదారుల కార్మిక ఫెడరేషన్ నందు అంతర్భాగంగా ఏర్పాటు చేసుకున్న బి.కొత్తకోట ఏరియా సమితికి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎఐటియుసి మాజీ అధ్యక్షులు ఎస్.మనోహర్ రెడ్డి తెలిపారు.బుధవారం జరిగిన సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షులుగా జి.రఘునాథ్, అధ్యక్షులుగా ఎం.సయ్యద్ బాషా, ఉపాధ్యక్షులుగా మహమ్మద్ వసీం,టీ.సావిత్రి,బి.మనోహర్ లను, ప్రధాన కార్యదర్శిగా బి.పర్వీజ్ అహ్మద్,సహాయ కార్యదర్శులుగా వి.చలపతి,బి.అక్బర్ బాషా,ఎస్.అఫ్రోజ్ ఖాన్ లను,కోశాధికారిగా కే.నర్సింహులు,సలహాదారులుగా ఎస్.జాఫర్ వల్లి, ఎల్.ముబారక్ లను, మరియు కమిటీ సభ్యులుగా కే.సయ్యద్ భాష,జి.లక్ష్మీనరసమ్మ,ఎస్.అమీర్ భాష,ఎస్.షా మీర్,పి.స్వరూప,ఎస్.బా వాజాన్,బి.వసీం,బి.శ్రీనివాసులు,వి.బావాజాన్,జి. శ్రీనివాసులు,డి.శ్రీలక్ష్మి,జే.మమత,పి,శ్యామల,ఎస్. ఫయాజ్ ఖాన్,పి.రామానుజులు, మస్తాన్,ఏ.జమీర్ అహ్మద్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు.నూతనంగా ఎన్నికైన ఎం.సయ్యద్ భాష మాట్లాడుతూ; నామీద నమ్మకంతో కార్మికులు మరియు ఏఐటియుసి నాయకులు నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసి,కార్మికులు నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం కార్మికుల సమస్యల సాధన కోసం పని చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కార్మిక నాయకులు ఎస్.బషీర్ ఖాన్, ఎం.అష్రఫ్అల్లీ,ఎస్. తంబయ్యశెట్టి, హెచ్.షమీవుల్లా మరియు వీధివిక్రయదారులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: