Thursday, 16 April 2026 08:01:30 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

లోక్ అదాలత్ తో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు ప్రయత్నం చేయండి - జిల్లా జడ్జి ప్రవీణ్ కుమార్

Date : 15 March 2024 07:47 PM Views : 335

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 15 : తంబళ్లపల్లె జే సి జే కోర్టులో శనివారం నిర్వహించబోయే లోక్ అదాలత్ లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా కృషి చేయాలని మండల న్యాయ సేవ సంఘం అధ్యక్షులు ఇంచార్జ్ న్యాయమూర్తి ఐ. ప్రవీణ్ కుమార్ సూచించారు. శుక్రవారం స్థానిక జేసిజే కోర్టులో న్యాయమూర్తి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె, పెద్దమండెం, మొలకలచెరువు, పెద్ద తిప్ప సముద్రం మండలాల పోలీసు మరియు సెబ్ సిబ్బంది, న్యాయవాదుల తో సమావేశం నిర్వహించారు. లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు జరిగే ఉపయోగాలను వారికి ఉపదేశించి ఈ లోక్ అదాలత్ ద్వారా సులువుగా కేసులు పరిష్కారం చేసుకునేలా అవగాహన కల్పించాలని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఎలా చైతన్యపరచాలని కోరారు. ఈ సమావేశంలో నాలుగు మండలాల పోలీసు అధికారులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :