Friday, 31 July 2026 12:48:36 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్ గా వి. ప్రభాకర్ రెడ్డి

Date : 12 April 2026 09:17 PM Views : 217

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 12 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి అన్నదాన కమిటీ చైర్మన్గా వీరం రెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం కొండ కింద అన్నదాన సత్రంలో జరిగిన కమిటీ సమావేశంలో అధ్యక్షుడిగా ప్రభాకర్ రెడ్డి ఉపాధ్యక్షుడుగా వై నాగ సుబ్బారెడ్డి, కోశాధికారిగా అశోక్ రెడ్డి, కార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి, గౌరవ సలహాదారులుగా పుట్ట శేఖర్ గుప్తా, వై సుధాకర్ రెడ్డి, బి బాలకృష్ణారెడ్డి, ఎం వెంకటరమణారెడ్డి, కమిటీ సభ్యులుగా వై భాస్కర్ రెడ్డి, టి జయరాంరెడ్డి, టి శేఖర్ రెడ్డి, జి వెంకటసుబ్బారెడ్డి, కే సాంబశివరెడ్డి, డి ధనుంజయ రెడ్డి, జి నరసింహులు, కే మున్రెడ్డి, వెంకటేష్, పి మురళి శెట్టి, డి సత్యనారాయణ రెడ్డి, జి గురువిరెడ్డి, వై సతీష్, బి శివారెడ్డి, జి భాస్కర్ రెడ్డి, కె చిన్న రెడ్డప్ప, రమేష్, కే శ్రీనివాసులు, ఎన్ జయనారాయణ రెడ్డి, బి శేఖర్ రెడ్డి, ఎస్ లక్ష్మయ్య లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :