నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పొలంలో పాము కాటుకు గురైన ఆనంద్ బాబు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బిజెపి మాజీ పట్టణ అధ్యక్షులు నాయకులు రవి ని పరామర్శించి డాక్టర్లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకుని మెరుగైన వైద్యం అందించాలని సూచించిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీయం షాజహాన్ భాషా మరియు విజయభారతి స్కూల్ కరస్పాండెంట్ సేతు , తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు..
Reporter
Namitha News