Friday, 31 July 2026 12:45:26 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు గా ఎన్నారై మీరా మోహిద్దీన్

పలువురు అభినందనలు

Date : 06 November 2025 07:45 AM Views : 220

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 06 : ఆత్మకూరు పట్టణ ముస్లిం మైనార్టీ అధ్యక్షులుగా నియమించబడిన ఎన్నారై మీరా మొహిద్దిన్ నియామకంపై హర్షం వ్యక్తపరుస్తూ పార్టీ శ్రేణులు వారి అభిమానులు పట్టణంలోని బిఎస్సార్ సెంటర్ లో సంబరాలు నిర్వహించారు.. మైనార్టీ అధ్యక్షులుగా తనను నియమించినందుకు మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి పార్టీ పట్టణ అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్ రెడ్డి గారికి జిల్లా నాయకులు డాక్టర్ ఆదిశేషయ్య గారికి మరియు పార్టీలోని ఇతర నాయకులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పూర్తిస్థాయిలో కృషి చేస్తానని నూతనంగా మైనార్టీ నాయకులుగా ఎన్నికైన ఎన్నారై మీరా మొహిద్దిన్ తెలిపారు.. BSR సెంటర్ లో భారీగా బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి స్వీట్లు కేకులు ఒకరినొకరు తినిపించుకొని సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి, పార్టీ నాయకులు, కొండ వెంకటేశ్వర్లు, పులిమి రమేష్ రెడ్డి,వెంగల్ రెడ్డి, మస్తాన్ వలి, సురేష్, యస్దాని, సుబ్బారెడ్డి , షారుక్, రహీం, షైబి,సర్దార్, జనార్దన్ రెడ్డి, తారిఖ్ తదితరులు పాల్గొన్నారు .

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: