Thursday, 30 July 2026 06:53:00 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

తంబళ్లపల్లెలో వైభవంగా దివ్యాంగ శక్తి ప్రారంభోత్సవం

Date : 18 March 2026 08:10 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మార్చి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో బుధవారం దివ్యాంగశక్తి కార్యక్రమాన్ని అధికార పార్టీ నాయకులు,అధికారులు వైభవంగా ప్రారంభించారు. ఉదయం ఆర్టీసీ బస్టాండ్ లో మదనపల్లి వన్ డిపో ఆర్టీసీ మేనేజర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని దివ్యాంగులు హాజరైయ్యారు. ఈ కార్యక్రమాన్ని తాసిల్దార్ శ్రీనివాసులు, డిపో మేనేజర్ రమణారెడ్డి, ఏవో థామస్ రాజాలు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న వివంగశక్తి ఇంద్రధనస్సు పథకం తో దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయవచ్చు అన్నారు. నూతనంగా రిజిస్టర్ చేసుకోవాల్సిన దివ్యాంగులు ఆధార్ కార్డు, పి.హెచ్ సర్టిఫికెట్, రెండు ఫోటోలతో మదనపల్లి డిపోలో సంప్రదించి కార్డు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ప్రతినిధి బాబ్జి, వీఆర్వోలు నాగరాజు,టిడిపి నాయకులు పురుషోత్తం, నరసింహులు, సోమశేఖర్, సురేంద్ర, రామచంద్ర, రాజశేఖర్,నరేంద్ర నాయుడు, రామాంజులు, ఐసుల కిట్ట,దళితవాడ రెడ్డప్ప, దివ్యాంగులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :