Thursday, 16 April 2026 06:15:26 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

ఆర్. నడింపల్లె గ్రామంలో ఏం ఆర్పీయస్ నూతన జెండా ఆవిష్కరణ

Date : 23 July 2025 07:39 PM Views : 223

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - జులై23: అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని ఆర్. నడింపల్లి గ్రామ పంచాయతీ హరిజనవాడ లో బుధవారం పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎంఆర్పీయస్ అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం ఎంఆర్పీయస్ అధ్యక్షులు భాస్కర్, సీనియర్ నాయకులు హరి, గ్రామస్థుల ఆధ్వర్యంలో ఎంఆర్పీయస్ నూతన జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అన్నమయ్య జిల్లా ఇంచార్జ్ కోటా డేనియల్ మాదిగ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కోటా డేనియల్ మాదిగ మాట్లాడుతూ మందక్రిష్ణ మాదిగ 30సంవత్సరాల ఎంఆర్పీయస్ ఉద్యమ పోరాటాలలో మాదిగల ఆత్మ గౌరవం, హక్కులు, ఎస్సీ వర్గీకరణ ఫలితాలు, కాకుండా ఆరోగ్యశ్రీ పథకం, వృద్దులకు, వితంతువులకు, వికలాంగుల పెన్షన్ 4000,6000,15000 రూపాయలు పెంపుదలకు కారకులై, దేశంలోనే అన్నివర్గాల వారికి సమన్యాయం చేసిన మహోన్నత వ్యక్తి పద్మ శ్రీ మందక్రిష్ణ మాదిగ అన్నారు. అలాగే ఎంఆర్పీయస్ జెండా ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వై. రవీంద్ర మాదిగ, ఎంయస్పి నియోజకవర్గ నాయకులు ఆరేటి వాసు, కో ఇంచార్జ్ మోపూరి మనోహర్, ఎంఆర్పీయస్ సీనియర్ నాయకులు జి. రాజేష్, ఎంయస్పి సీనియర్ నాయకులు కొండప్ప, మండల అధ్యక్షులు గంగాధర్,ఎంఆర్పియస్ ప్రచార కార్యదర్శి జి.వాసు, ఎంయస్పి మండల అధ్యక్షులు జి. సుధాకర్, విహెచ్పియస్ మండల అధ్యక్షులు విశ్వనాధ్, ఎంయస్ యఫ్ నియోజకవర్గ నాయకులు సుబ్బు, హరి, ఎంయస్ యఫ్ మండల అధ్యక్షులు భాస్కర్, ఎంఆర్పీయస్ సీనియర్ నాయకులు మమ్మీ, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు అశోక్, కార్యదర్శి రవి,ఖాన్,పతి,బన్నీ, గ్రామ పెద్దలు బాయప్ప, రమేష్, సుధాకర్,తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :