Tuesday, 16 December 2025 07:44:33 AM
# మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు # *క్రిప్టిక్స్8.0 – బెంగళూరులో జరిగిన ఆల్ ఇండియా కంప్యూటర్ క్విజ్ పోటీలలో సత్తా చాటిన విశ్వం సీబీఎస్సీ పాఠశాల విజేతలు # మదనపల్లి యువకుడు నరసింగాపురం లో దారుణ హత్య # మంత్రి మండిపల్లి ని కలిసిన గుర్రంకొండ జనసేన నేత నక్క గోపికృష్ణ # పంటల దిగుబడికి కొత్త మెలుకువలు, పద్ధతులపై అవగాహన # వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు # విశ్వం స్కూల్ విద్యార్థుల జాగృతి కార్యక్రమం # విశ్వం ఇంజనీరింగ్ కళాశాల నందు ఏఐ యుగంలో గ్లోబల్ క్రాస్ కమ్యూనికేషన్ అనే అంశంపై అవగాహన సదస్సు # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ లో పేరెంట్స్ సమావేశం # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ని సందర్శించిన పాలిటెక్నిక్ విద్యార్థులు

మొంథా తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తం గా ఉండాలి - యస్.ఐ రమేష్ బాబు

Date : 26 October 2025 10:46 PM Views : 152

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్26 : అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం లోని ప్రజలు మొంథా తుఫాను నేపథ్యంలో రానున్న 27,28,29 తేదీలలో భారీ నుండీ అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై రమేష్ బాబు ఆదివారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. విద్యుత్ స్తంభాలు వైర్లు, చెట్ల దగ్గర నిలబడకుండా ఉండుట బలహీనంగా ఉన్న షెడ్లను తొలగించుట లేదా మరమ్మత్తులు చేపట్టటం, పాత ఫ్లెక్సీలను తొలగించడం ఇళ్ల పరిసరాలలో ప్రమాదంగా వంగి ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం గాలి వర్షం ఎక్కువగా ఉన్న సమయంలో ఇంటి బయటకు వెళ్లకుండా ఉండటం ఇంట్లో అవసరమైన ఆహార వస్తువులను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని తెలియజేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వెంటనే మాకు తెలియజేయాలని లేదా విపత్తు నిర్వహణ అధికారులకు తెలియజేయాలని సూచించారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :