నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 01 ః తంబళ్లపల్లె మండల కేంద్రంలో సోమవారం మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటం ముందు భారీ కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి సీఎం చంద్రబాబు, లోకేష్,జి శంకర్ యాదవ్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి నాయుడు, వెంకట్ రెడ్డి, పురుషోత్తం, వీరాంజనేయులు, తెలుగు యువత నరసింహులు, రాజు, రామచంద్ర, కాల నారాయణ, దండువారిపల్లె రమణ, నరసింహులు, కోటకొండ రాజేష్, చిన్న రెడ్డప్ప, సురేంద్ర, రాధా శెట్టి, నిజాముద్దీన్, రామచంద్రారెడ్డి, వికలాంగు నాయకుడు రామాంజు, సురేంద్ర, ఎర్రసానిపల్లి సుధాకర్, పంచాలి మరి రామచంద్ర, శంకర, వెంకటరెడ్డి, తెలుగు యువత యువ నాయకుడు సూరి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News