నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : సమావేశం కు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి సోదరులు టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి. లక్ష్మి ప్రసాద్ రెడ్డి గారికి శాలువాతో సన్మానించి పుల బుక్కేతో సత్కరించి స్వాగతం పలికిన నూతన్ అధ్యక్షులు కిరణ్ కుమార్.
Reporter
Namitha News