నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి పట్టణం రామారావు కాలనీ నందు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ఇచ్చిన పథకాల గురించి వివరిస్తూ వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని తక్షణమే సమస్యలు పరిష్కరించిన గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఏం షాజహాన్ భాష ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు...
Reporter
Namitha News