Thursday, 30 July 2026 09:20:18 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు

యువకిని పై కత్తితో దాడి, పరిస్థితి విషమం

పోలీసుల అదుపులో దాడి చేసిన హరి

Date : 14 November 2025 10:02 PM Views : 300

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 14 : రామసముద్రం మండలం పెద్దకురపల్లె గ్రామంలో ఓ యువకుని పై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. బాధితుని కుటుంబసభ్యుల వివరాల మేరకు పెద్దకురప్పల్లె గ్రామానికి చెందిన శ్రీనివాసులు కుమారుడు 28 సంవత్సరాల అశోక్ కుమార్ కు ఇదే గ్రామానికి చెందిన హరి కి మధ్య కొంత కాలంగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి ఇద్దరి మధ్య వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి, తీవ్ర కోపోద్రిక్తుడైన హరి తన వద్ద తెచ్చుకున్న కత్తితో అశోక్ కుమార్ పై దాడి చేసి కడుపు పై కత్తితో పొడిచి గాయం చేశాడు. గమనించిన అశోక్ కుమార్ కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుని తండ్రి శ్రీనివాసులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సై రమేష్ బాబు సంఘటన జరిగిన చోటు ను పరిశీలించి నిందితుని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: