Thursday, 30 July 2026 07:19:12 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి

Date : 14 February 2026 10:15 AM Views : 205

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి - యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు రెడ్డిగణేష్ పిలుపు - తెట్టు హైస్కూల్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రి పంపిణీ మదనపల్లె : విద్యార్థులు పట్టుదలతో చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని యువశక్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు కలిచెట్ల రెడ్డిగణేష్ పిలుపునిచ్చారు.శుక్రవారం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కురబలకోట మండలం,తెట్టు హైస్కూల్ నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని,విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రెడ్డి గణేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు నిరుపేద విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారన్నారు.ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను చక్కగా అవగాహన చేసుకుని,తల్లిదండ్రుల సూచనలు,సలహాలు పాటిస్తే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవచ్చునని ఆయన సూచించారు.తమ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,అందులో నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని స్పష్టం చేశారు.విద్యార్థులు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు,యువశక్తి ఫౌండేషన్ సభ్యులు మహేష్,జస్వంత్,చక్రి,అంజి,వినయ్,గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :