Friday, 31 July 2026 02:41:39 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు లక్ష్యం - టిడ్కో హౌసింగ్ ఛైర్మన్ అజయ్ కుమార్

Date : 15 March 2026 07:44 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - మార్చి 15 : నెల్లూరు జిల్లాలో లక్ష ఉద్యమి సభ్యత్వాల నమోదు కోసం కృషి చేయాలి జనసేన రాష్ట్ర నాయకులు టిడ్క్ హౌసింగ్ రాష్ట్ర చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో నిర్వహించిన జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 50 వేల పైచిలుకు ఉద్యమి సభ్యత్వాలు నమోదయ్యాయని తెలిపారు. ఈ సంఖ్యను లక్షకు చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పని చేయాలని సూచించారు. జనసేన పార్టీ వ్యవస్థాపకుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సంక్షేమం కోసం ఉద్యమం సాగించాలనే ఉద్దేశంతోనే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరిని “ఉద్యమి”గా పిలుస్తూ, సమాజంలో మార్పు కోసం సమ సమాజం కోసం ప్రతి ఒక్కరూ ఉద్యమకారులుగా ముందుకు రావాలని ఆయన కోరారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :